రైతు సోదరులకు ఆహ్వానం. వినాయక సీడ్స్ ఆధ్వర్యంలో మెగా ఫీల్డ్ విజిట్.

 

రైతు సోదరులకు ఆహ్వానం. వినాయక సీడ్స్ ఆధ్వర్యంలో మెగా ఫీల్డ్ విజిట్.


రైతు సోదరులకు ఆహ్వానం. వినాయక సీడ్స్ ఆధ్వర్యంలో మెగా ఫీల్డ్ విజిట్.




జూలూరుపాడు మండల వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులకు ఎలైడ్ రీప్ సీడ్స్ వారిAR243 మిర్చి విత్తనాలు వాడిన రైతుల మిర్చి తోటలను సందర్శించేందుకు రైతులకు స్వాగతం పలుకుతున్నారు ఏన్కూరు మండలం రాజుల పాలెం లో ఏ ఆర్ 243 మిర్చి విత్తనాలు వాడిన రైతుల మిర్చి తోటలు అధిక దిగుబడిని ఇస్తున్నాయి.

 ఎకరాకు 30 క్వింటాళ్ల దిగుబడి సాధించిన రైతుల మిర్చి తోటలను క్షేత్రస్థాయి పరిశీలనకు రైతులను తీసుకువెళ్లి చూపించేందుకు సిద్ధంగా ఉన్నారు. జూలూరుపాడు మండల వెంగన్న పాలెం లోవాసవి ఏజెన్సీస్ యజమాని భూక్య ఈర్యా   AR 243 విత్తనాల ఏకైకవిక్రయ డీలర్ గా ఉన్నారు. 

ఫిబ్రవరి 4 తారీఖున ఏన్కూరు మండలంలోని రాజుల పాలెం లో శ్రీ వినాయక సీడ్స్ ఆధ్వర్యంలో మెగా ఫీల్డ్ విజిట్ ఉదయం 6:30 గంటలకు ఏర్పాటు చేశారు అయితే రాజుల పాలెంలోAR243 రకం విత్తనాలు వాడిన రైతుల యొక్క తోటలను విశిష్టతను చూడటానికి రైతులను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. ఈ అవకాశాన్ని రైతులు తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని కోరుతున్నారు.

Blogger ఆధారితం.