*రాజీవ్ గాంధీ కినివాళులు అర్పించిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్.* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి శాసనసభ్యులు రామదాసు నాయక్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి వచ్చినఆయనకు నాయకులు ఘన స్వాగతం పలికారు అనంతరం విగ్రహం ముందు కొబ్బరికాయలు కొట్టి నివాళులర్పించారు రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవను ఆయన గుర్తు చేశారు పేద బడుగు బలహీన వర్గాల వారికి రాజీవ్ గాంధీ ఎంతో కృషి చేశారని దేశంలో నూతన విప్లవాలు తీసుకువచ్చి టెక్నాలజీని అందించారని అన్నారు ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడంలో యువత ముందు వరుసలో ఉండాలని అన్నారు. రాజీవ్ యువశక్తి పేరట యువకులను రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని ఆ దిశగా అడుగులు వేస్తోందని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు లేళ్ల వెంకటరెడ్డి మంగీలాల్ నాయక్ దుద్ధుకూరు మధుసూదన్ రావు. పొన్నెకంటి సతీష్ దుద్దుకూరు సుమంత్ మోదుగు రామకృష్ణ చౌడం నరసింహారావు రోకటి సురేష్ ఫరామ్ శెట్టి రాంబాబు రామిశెట్టి నాగేశ్వరరావు.దుద్దుకూరు శ్రీనివాసరావు నున్న కృష్ణయ్య మెంతుల కృష్ణధారావత్ లక్ష్మీనారాయణ గూగులొత్ ప్రియాంక ఆనగంటి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
రాజీవ్ గాంధీ కినివాళులు అర్పించిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి ...Read More