మాచినేని పేటతాండాలో కార్డెన్ సెర్చ్. ద్విచక్ర వాహనాలు సీజ్.

గురువారం, జులై 17, 2025
  మాచినేని పేటతాండాలో  కార్డెన్ సెర్చ్. ద్విచక్ర వాహనాలు సీజ్.  జూలూరుపాడు మండలంలోని మాచినేనిపేట తండా గ్రామంలో  కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీస...Read More

విద్యుత్ షాక్ తో మరణించిన వ్యక్తి కుటుంబానికిచెక్కు పంపిణి.అందించిన విద్యుత్ శాఖ ఏడి రవికుమార్.

బుధవారం, జులై 16, 2025
విద్యుత్ షాక్ తో మరణించిన వ్యక్తి కుటుంబానికిచెక్కు పంపిణి.అందించిన విద్యుత్ శాఖ ఏడి రవికుమార్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలప...Read More

తల్లాడ సర్పంచ్ బరిలో షేక్. రోబో

ఆదివారం, జులై 13, 2025
  తల్లాడ సర్పంచ్ బరిలో షేక్. రోబో తల్లాడ, జులై 12 (టీవీ 17న్యూస్):   తల్లాడ మేజర్ గ్రామపంచాయతీ ఎన్నికల బరిలో తల్లాడకు చెందిన ముస్లిం మైనార్ట...Read More

జాతీయ ఎస్టి ఎస్సి కమిషనర్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన పోలీసు ఉన్నతాధికారులు.

శనివారం, జులై 12, 2025
  జాతీయ ఎస్టి ఎస్సి కమిషనర్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన పోలీసు ఉన్నతాధికారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా....జూలూరుపాడు మండల కేంద్రంలోనీ వ...Read More

సుజాతనగర్ మండలంలో పలు కుటుంబాలను మర్యాదగా పూర్వకంగా పరామర్శించిన వనమా రాఘవ.

శనివారం, జులై 12, 2025
  సుజాతనగర్ మండలంలో పలు కుటుంబాలను మర్యాదగా పూర్వకంగా పరామర్శించిన వనమా రాఘవ. సుజాతనగర్ మండలం లో పలు కుటుంబాలను మర్యాదపూర్వకంగా కలిసి నూతనగా...Read More

సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేస్తాం ఖమ్మం జిల్లామైనార్టీ జనరల్ సెక్రెటరీ *షఫీ*

శనివారం, జులై 12, 2025
సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేస్తాం ఖమ్మం జిల్లామైనార్టీ జనరల్ సెక్రెటరీ *షఫీ*  CWC సభ్యులు చల్ల వంశీచందర్ రెడ్డి ని కలిసిన షఫీ. భద్రాద్రి ...Read More

నవోదయ లో మూడు సీట్లు సాధించిన సాయి ఎక్సలెంట్ విద్యార్థులు. అభినందించిన ఎంఈఓ ఝంకిలాల్.

శనివారం, జులై 12, 2025
నవోదయ లో మూడు సీట్లు సాధించిన సాయి ఎక్సలెంట్ విద్యార్థులు. అభినందించిన ఎంఈఓ ఝంకిలాల్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో ...Read More

*ఘనంగా వైయస్ జన్మదిన* పూలమాలలు వేసిన ఎమ్మెల్యే రామదాసు నాయక్. *టీవీ 17 న్యూస్* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని పాపకొల్లు క్రాస్ రోడ్డులో ఉన్న వయస్సు గ్రహానికి మంగళవారం వైరా శాసనసభ్యులు మాలో రామదాస్ నాయక్ పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కేకును కత్తిరించి కాంగ్రెస్ నాయకులకు తినిపించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి చేసిన పనులను గుర్తు చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాదయాత్ర చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం దోహదం చేశారని పేద ప్రజల కోసం ఆలోచిస్తూ 40 సంవత్సరాల పాటు సుదీర్ఘకాలం రాజకీయాలలో తనదైన శైలిలో పరిపాలన అందించారని అటువంటి గొప్ప నాయకుడు నివాళులర్పించడం గర్వంగా ఉందని అన్నారు పేద ప్రజల కోసం పోటు భూములు పట్టాలు ఇప్పించిన ఘనత రాజశేఖర్ రెడ్డికి దక్కుతుందని అన్నారు పేద ప్రజల అభ్యున్నత కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలుపరిచిన ఘనత కూడా వైయస్సార్ కే దక్కుతుందని అన్నారు భవిష్యత్తులో కూడా ఇందిరమ్మ రాజ్యంలో వైయస్ ఆశయాల సాధన కొనసాగుతుందని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పేద ప్రజల అభ్యున్నత కోసం 6 గ్యారంటీ పథకాలను ప్రకటించి అమలు చేస్తున్నామని పేద ప్రజల అభివృద్ధి ఇందిరమ్మ రాజ్యం లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు లేళ్ళ వెంకట్ రెడ్డి. మాజీ ఎంపీటీసీ దుద్దుకూరు మధుసూదన్ రావు. కారేపల్లి కాంగ్రెస్ నాయకురాలు మంజుల. ఎల్లం కి చిన్న నాగేశ్వరరావు రామిశెట్టి నాగేశ్వరరావు మోదుగు,రామకృష్ణ వేల్పుల నరసింహారావు నాగరాజు ఓబీసీ నరసింహారావు సుందర్రావు. ధారావత్ సైదయ. చౌడం నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

మంగళవారం, జులై 08, 2025
ఘనంగా వైయస్ జన్మదిన వేడుకలు.పూలమాలలు వేసిన ఎమ్మెల్యే రామదాసు నాయక్.   *టీవీ 17 న్యూస్*  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంల...Read More

నిరుపేదడాక్టర్ విద్యార్థిని ఆదుకున్న డాక్టర్ ఇరుకు బాబురావు.అమృత హాస్పిటల్ ఔదార్యం.

శనివారం, జులై 05, 2025
నిరుపేదడాక్టర్ విద్యార్థిని ఆదుకున్న డాక్టర్ ఇరుకు బాబురావు.అమృత హాస్పిటల్ ఔదార్యం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం. ఖమ్మం జిల్లా వెం...Read More
Blogger ఆధారితం.