తొమ్మిదో తరగతిలో నవోదయ సీటు సాధించిన శ్రీ సాయి ఎక్స్ లెంట్ విద్యార్థి.


తొమ్మిదో తరగతిలో నవోదయ  సీటు సాధించిన శ్రీ సాయి ఎక్స్ లెంట్ విద్యార్థి.


తొమ్మిదో తరగతిలో నవోదయ  సీటు సాధించిన శ్రీ సాయి ఎక్స్ లెంట్ విద్యార్థి.

జూలూరుపాడు మండల కేంద్రం పాపకొల్లు రోడ్డు నందు గల శ్రీ సాయి ఎక్స్ లెంట్ కోచింగ్ సెంటర్ నందు ఎనిమిదో తరగతి కోచింగ్ తీసుకున్న సూరారం గ్రామానికి చెందిన బానోత్ మురళీధర్ ఎనిమిదవ తరగతి నందు నవోదయ కోచింగ్ సెంటర్ ఎక్స్ లెంట్ లో తీసుకుని, తొమ్మిదవ తరగతిలో సీటు సాధించి ఎక్స్ లెంట్ పేరును జిల్లా స్థాయిలో సాధించాడు. ఈ సందర్భంగా శ్రీ సాయి ఎక్స్ లెంట్ డైరెక్టర్ హుస్సేన్ విద్యార్థిని అభినందించి మాట్లాడుతూ నిరుపేద విద్యార్థులకు గురుకుల నవోదయ కోచింగ్ ఇస్తూ వారి యొక్క ఉన్నత స్థానానికి గురుకుల నవోదయ సీట్లు సాధించి స్కూల్ పేరుని జిల్లా స్థాయిలో రాణిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ కృష్ణ ప్రసాద్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.