రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు వ్యక్తులు.

 

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు వ్యక్తులు.

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు వ్యక్తులు. 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం ( టివి 17 న్యూస్) 

జూలూరుపాడు మండల పరిధిలోని కొమ్ముగూడెం గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఆర్టీసీ బస్సు ఆటో నుఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు ఘటన స్థలంలో మృతి చెందారు

 ఈ ఘటనలో ఆటో పూర్తిగా డామేజ్ అయినది మరణించిన ఇద్దరు వ్యక్తులు పాల్వంచ మండలం జగన్నాధం పురానికి చెందిన మనోహర్ సంతోషులుగా గుర్తించారు. ఘటన స్థలానికి చేరుకున్న జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఘటనపై ఆరా తీస్తున్నారు

Blogger ఆధారితం.