జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ

జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ


జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ పంపిణీ చేశారు ఈ సందర్భంగా జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు ధారా రమేష్, గౌరవ అధ్యక్షులు పెండ్యాల విజయభాస్కర్  లు మాట్లాడుతూ

పర్యా వరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు దీనిలో భాగంగా శనివారం జరగనున్న వినాయక చవితి పర్వదిన సందర్భంగా ప్రతి ఒక్కరు మండపాలు మందిరాలలో మట్టి వినాయక విగ్రహాలను వినియోగించాలని వారు కోరారు పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ సెంటర్ మహాలక్ష్మి మెడికల్ షాప్ ,మెయిన్ బజార్ కళ్యాణి జువెలరీస్ ,వద్ద లక్ష్మీదేవి పల్లి శ్రీనగర్ కాలనీలోని శ్రీ చండీ సర్వజ్ఞ పీఠం నందు భక్తులకు ధారా దైవ అశ్వంత్ ఆస్ట్రేలియా సహకారంతో 500 మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు 

ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి ఎలుగూరి నగేష్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ రాజకీయ కమిటీ చైర్మన్ కొ దుమూరి కోటేశ్వరరావు, పట్టణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు ధారా నగేష్,I యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తల్లాడ సాయి పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు దాచేపల్లి వెంకటేశ్వర్లు,  గుడాల అచ్యుతం, కొ దు మూరు సురేష్ బాబు , వెచ్చ శ్రీరాములు, చీమకుర్తి రాజ మనోహర్ చుంచుపల్లి మండల ఆర్యవైశ్య ప్రముఖులు పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు

Blogger ఆధారితం.