ఘనంగా సత్కరించిన యాదవ సంఘం నాయకులు.

 




ఘనంగా సత్కరించిన యాదవ సంఘం నాయకులు.

యాదవ్ సంఘం ఆధ్వర్యంలో నాగ సీతారాములకు ఘనంగా సన్మానం 



 సుజాతనగర్.  tv17న్యూస్.... 

 జనరల్ సెక్రటరీగా నియమితులైన నాగ సీతారాములకు వైరా నియోజకవర్గం యాదవ సంఘం ఆధ్వర్యంలో నాగ సీతారాములు ను ఆదివారం ఘనంగా సన్మానించారు 

 సుజాతనగర్ మండల కేంద్రంలోని తన నివాసంలో 

 మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో  సత్కరించి స్వీట్లు పంచారు ఈ





 సందర్భంగా నాగ సీతారాములు మాట్లాడుతూ

 కాంగ్రెస్ ప్రభుత్వం లో బీసీ ఎస్సీ ఎస్టీలకు అత్యంత ప్రాధాన్యత నిస్తూ అల్ప వర్గ ప్రజలను  ధనికులుగా  తయారు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందన్నారు

 నా మీద నమ్మకంతో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మ మహేష్ గౌడ్ నియమించడం పట్ల  హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు అందజేసి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు 

 ఈ కార్యక్రమంలోయాదవ సంఘం నాయకులు 



 బోళ్ళ గంగారావు చెంగల పరశురాం వాడపల్లి రామారావు గోళ్ళ కొండలు దొంత బోయిన కిషోర్ మూడుముంతల శ్రీను గోపి చీమల రాకేష్ రాచ బంటి నాగరాజు చింతల మాధవరావు బోళ్ళ శ్రీను మూడు ముంతల అనిల్  ఆరబోయిన కృష్ణ ప్రసాద్ మేకల వెంకటేష్  బట్టు యాలాద్రి వకదాని  గోపాలరావు కొండలరావు ఆవుల నాగబాబు ఎనిక కోటేశ్వరరావు  తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.