కొత్తగూడెం కోర్టులలో ఇన్చార్జి పీపీలుగా పివిడి లక్ష్మి, మీర్జా ఫిర్దోజ్:
కొత్తగూడెం కోర్టులలో ఇన్చార్జి పీపీలుగా పివిడి లక్ష్మి, మీర్జా ఫిర్దోజ్:
కొత్తగూడెం లీగల్ టీవీ 17న్యూస్:: గత ప్రభుత్వం నియమించిన నామినేటెడ్ పీపీలు పోసాని రాధా కృష్ణమూర్తి, రావి విజయకుమార్, వెలగల నాగిరెడ్డిలు తప్పుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ కోర్టు, ఫోక్సో కోర్టు ( స్పెషల్ కోర్ట్ ) లలో ఇన్చార్జిగా అదనపు అసిస్టెంట్ సెషన్స్ కోర్టులో పనిచేస్తున్న పివిడి లక్ష్మిని, ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్ కోర్టులో పనిచేస్తున్న మీర్జా ఫిర్దోస్ ను జిల్లా కోర్టులో అదనకు పీపీగా నియమించగా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ కు ధన్యవాదాలు తెలిపారు.
Post a Comment