పండుగ పూట సామాన్యులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలు.
పండుగ పూట సామాన్యులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలు.
* సామాన్యులకు మరోసారి బిగ్ షాక్ తగిలింది.
* దసరా పండుగకు ముందు నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి.
* నూనె ధరలు లీటర్పై ₹20-45 వరకు, వెల్లుల్లి కిలో ₹300 నుంచి ₹360, అల్లం కిలో ₹100 నుంచి ₹150, ఎండుమిర్చి ₹200 నుంచి ₹240, పెసరపప్పు ₹150, మినపప్పు 135, కందిపప్పు ₹150 నుంచి ₹175కు పెరిగాయి. ఉల్లి ధరలూ కేజీ ₹60కి తగ్గడం లేదు.
* నిత్యావసరాల ధరలు భారీగా పెరడంతో సామాన్యులు విలవిల్లాడుతున్నారు.
Post a Comment