గణేష్ మండపాల నిర్వాహకులు నవరాత్రులు ప్రశాంతంగా నిర్వహించుకోవాలి.సుజాతానగర్ ఎస్ ఐ ఎస్ కె జుబేదా
గణేష్ మండపాల నిర్వాహకులు నవరాత్రులు ప్రశాంతంగా నిర్వహించుకోవాలి.సుజాతానగర్ ఎస్ ఐ ఎస్ కె జుబేదా
వినాయక చవితి విగ్రహ ఏర్పాటు కోసం పోలీస్ పర్మిషన్ తప్పకుండా తీసుకోవాలి..
గణేష్ మండపాల నిర్వాహకులు నవరాత్రులు ప్రశాంతంగా నిర్వహించుకోవాలి.సుజాతానగర్ ఎస్ ఐ ఎస్ కె జుబేదా.
సుజాతానగర్ :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండల పరిధిలో గణేష్ మండపాల నిర్వాహకులు పోలీస్ పర్మిషన్ తప్పకుండా తీసుకోవాలని *ఎస్ ఐ జుబేదా* ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు.
అనంతరం ఎస్ కె, జుబేదా మాట్లాడుతూ గణేష్ మండపాల కోసం ముందుగా వారు ఏర్పాటు చేస్తున్న గణేష్ ప్రతిమ ఎత్తు ఏర్పాటు చేస్తున్న ప్రదేశం నిమగ్నం తేదీ మొదలగు సమాచారం తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీస్ ప్రోటోకాల్ వెబ్సైట్
ద్వారా మండపాల నిర్వాహకులు పూర్తి వివరాలు నమోదు చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దరఖాస్తు చేసుకున్న అనంతరం స్టేషన్ పోలీస్ అధికారులు ఆన్లైన్ ద్వారా అనుమతులు జారీ చేస్తారు అని అన్నారు.
అలాగే గణేష్ నవరాత్రులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరూ మైకు పర్మిషన్ తప్పకుండా తీసుకోవాలి మరియు డీజేలు అలాగే విద్యుత్ వారి పర్మిషన్ తీసుకోవాలి మండలంలో ప్రశాంతంగా గణేష్ నవరాత్రులు జరగాలని ఎటువంటి గొడవలు జరగకుండా యువత కమిటీ సభ్యులు జాగ్రత్తలు తీసుకొనీ సుజాతనగర్ మండల పరిధిలో ప్రతి ఒక్కరు సహకరించాలని ఎస్ ఐ జుబేదా గారు కోరారు...
Post a Comment