ఆశ్రమ పాఠశాలను సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.పిల్లలతో కలిసి భోజనాలు, వసతులు, మెనూ పై ఆరా.

 

ఆశ్రమ పాఠశాలను సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.పిల్లలతో కలిసి భోజనాలు, వసతులు, మెనూ పై ఆరా.


ఆశ్రమ పాఠశాలను సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.పిల్లలతో కలిసి భోజనాలు, వసతులు, మెనూ పై ఆరా. 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  అన్నపురెడ్డిపల్లి మండలం . డిసెంబర్ 21 టీవీ 17 న్యూస్ మండల పరిధిలోని సాంఘీక,సంక్షేమ బాలురా ఆశ్రమ పాఠశాల మరియు కళాశాలను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు శనివారం సందర్శించారు వంటశాలను స్టోర్ రూమ్ డైనింగ్ హాలును పరిశీలించి అక్కడి అధికారులకు పలు సూచనలు చేశారు.తెలంగాణ ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న కొత్త మెనూ అమలు గురించిఅడిగితెలుసుకున్నారు.అనంతరం విద్యార్థులతో  కలిసి భోజనం  చేశారు..తరగతి గదులకు వెళ్లి అక్కడ ఉపాధ్యాయులబోధనావిధానాన్నిపరిశీలించి,విద్యార్థులను వారి సమస్యల గురించిఅడిగితెలుసుకున్నారు.అనంతరంవిద్యార్థులఅందరితోసమావేశమయ్యారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో మెలుగుతూ ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్దగా విని ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయికి చేరేలా మెలగాలని తెలియజేశారు తల్లిదండ్రులను చదువు చెప్పే గురువులను జీవితంలో ఏ స్థాయికి చేరినామరువకూడదనితెలిపారు.చదువుతోపాటుక్రీడలలోకూడారాణించాలని సూచించారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ను పరిశీలించి, మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండ జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలోSB ఇన్స్పెక్టర్ నాగరాజు,జూలూరుపాడు సిఐ ఇంద్రసేనారెడ్డి,అన్నపురెడ్డిపల్లి ఎస్సై చంద్రశేఖర్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.